HAPPY LIVES
Sunday, April 9, 2017
Thursday, August 4, 2016
Amaravathi Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ` విజయవాడ
విజయవాడను పూర్వం విజయవాటికాపురమని పిలిచేవారు. కృష్ణానది బీజాపూర్ జిల్లాలో పారేటపుడు ఘటప్రభ, మప్రభ అనే రెండు చిన్న నదువచ్చి అందులో కుస్తున్నాయి. రాయచూర్ ప్రాంతం దాటాక కృష్ణానది ముఖ్యఉపనది అయిన భీమానది వచ్చి కుస్తోంది. షోలాపూర్ ప్రాంతం గుండా ప్రవహించిన తర్వాత తుంగభద్రానది వచ్చి కృష్ణానదిలో కుస్తోంది. వజీరాబాద్ వద్ద మూసీనది వచ్చి కృష్ణలో కుస్తోంది. భీమ, తుంగభద్రా నదును కుపుకొని కృష్ణానది నాగార్జునకొండ ప్రక్కగా ప్రవహిస్తూ వచ్చింది.
తెంగాణలోని హైదరాబాదువలె ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద నగరం విజయవాడ. శాతవాహన సామ్రాజ్యం పతనం అయిన తరువాత ఇక్ష్వాకు, బృహత్పలాయను, ప్లవు, శాంకాయను, విష్ణుకుండిను తూర్పు చాళుక్య, చాళుక్య చోళ, వెనాటి చోళ, కాకతీయ, ముసునూరి, కొండవీటిరెడ్డి గజపతి, విజయనగరాది రాజవంశీయు ఈ ప్రాంతాన్ని పాలించారు. బెజవాడ తొలినామం పెచ్చవాడ అని, అది క్రమంగా వెచ్చవాడ, బెజ్జవాడగా రూపాంతరం చెందిందని, ఆ తర్వాత విజ్జవాడగాను, విజయవాడగానూ నామాంతరం పొందినదని చరిత్రకాయి చెబుతారు. తూర్పు వేంగీచాళుక్యు కాంలో విజయవాడ పేరుపొందిన పట్టణం. వేంగీ చాళుక్యు ఈ పట్టణాన్ని తమ రాజధానిగా చేసుకొని పాలించారు. మూడవ విజయాదిత్యుని పరిపానా కాంలో విజయవాడ చాళుక్యు రాజధానిగా ఎంతో వైభవంగా విసిల్లింది. కృష్ణదేవరాయు తన దిగ్విజయ యాత్రతో బెజవాడ, కొండపల్లిని వశం చేసుకొన్నాడు. గుళ్లు, గోపురాకు ప్రాచీనకాం నుంచీ ప్రసిద్ధి చెందినది విజయవాడ. తూర్పు చాళుక్య రాజు, జైన, శైవ మతాు రెండిరటికీ ప్రాముఖ్యం ఇచ్చి ఆదరించారు.
రెండు పర్వత శ్రేణు మధ్య పరవళ్లు తొక్కుతూ ప్రవహించే కృష్ణవేణీ నది ఈ పర్వతాలో వుండే గుహాయాు, సంఘారామాతో శోభిల్లే విజయవాడను ధార్మిక, వాణిజ్య కేంద్రంగా తీర్చి దిద్దుతోంది. అష్టాదశ శక్తి పీఠాలో ఒకటైన శ్రీ కనకదుర్గాదేవి ఆవాసమైన పుణ్యక్షేత్రం ఇది. కృష్ణానదిని ఆనుకొని ఉన్న ఇంద్రకీలాద్రి మీద స్వయం శక్తి అయి వెసిన కనకదుర్గాదేవి ఈ నగర అదిష్ఠాన దేవత. శాతవాహను, ఇక్ష్వాకు కాంలో విజయవాడ యాత్రా కేంద్రంగా వుండేది. కృష్ణానదీ ముఖద్వారంలో ఉన్న ఘంటసా మీదుగా విదేశీ యాత్రికు పడవల్లో అమరావతి, ధాన్యకటకం, విజయపురిలాంటి బౌద్ధ కేంద్రాకి ప్రయాణంచేస్తూ విజయవాడలో విడిది చేసి విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రయాణం సాగించేవారు. క్రీ. శ. 639 లో చైనా యాత్రికుడు హ్యూయాన్త్సాంగ్ మనదేశం వచ్చినపుడు ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించారు.
భగవత్పాదు ఆదిశంకయి భారతదేశమంతటా పర్యటించి ప్రధాన ప్రదేశాలో అష్టాదశ పీఠాను స్థాపించారు. ఆంధ్రదేశంలోని పిఠాపురంలో పురుహుతికాశక్తి, విజయవాటికలో కనకదుర్గాంబ సుప్రసిద్ధమైనవి. శక్తి పీఠానికి స్థానం గనుక పీఠికాపురమనే పేరు. విజయాంబ అనే నామాంతరం గ దుర్గాదేవి కావాసం గనుక విజయవాటిక అని పేరు ఈ పట్టణాకు వచ్చాయి. 2500 ఏళ్ళక్రితం బుద్ధభగవానుడు అవతరించి బౌద్ధమతాన్ని స్థాపించాడు. కొంతకాం విజయవాటిక బౌద్ధధర్మానికి, జైనమతానికి కేంద్రమయింది. కనకదుర్గ అని పేరు రావడానికి కొన్ని కథనాున్నాయి. నాగార్జునాచార్యుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి రసయోగాన్ని సాధించారట! అంటే బంగారం చేయడం ఆయనకిక్కడ తెలిసింది గనుక అమ్మవారిని బంగారుతల్లి అని పిలిచి వుండవచ్చు. కనకదుర్గాదేవి కటాక్షాు మహాకావ్య క్పనకు ఉద్బోధకాు.
అమ్మగన్న యమ్మ ముగురమ్మ మూపుటమ్మ చాబె
ద్దమ్మ సురారుమ్మ కడుపాఱడిబుచ్చినయమ్మ దన్నులో
నమ్మిన మ్పేమ్మమనమ్ము నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదన్ ॥
శ్రీకృష్ణదేవరాయు కళింగదేశ విజిగీషమనీషతో జైత్రయాత్ర ప్రారంభించి విజయవాటికలో దుర్గాదేవి పాద సన్నిధిలో విశ్రమించి ఆ జగన్మాతనర్చించాడు. శ్రీకాకులాంధ్ర విష్ణువు నర్చించాడు. ఆ రాత్రి చతుర్థయామమున స్వవ్నంలో ఆ స్వామి ప్రత్యక్షమై వేంకటేశ్వరస్వామి పాదాకంకితంగా భక్తిరస ప్రబంధ నిర్మాణమునకుపక్రమింపుమని ఆదేశించాడు. రాయు ఆంధ్రవిష్ణువునానతిని శిరసావహించాడు. ఆంధ్ర పంచకావ్యములో ఒకటై, ఉత్తమ ప్రబంధంగా గణుతికెక్కిన ఆముక్త మ్యాదకు విజయవాటిక పుట్ట్లిు. ఈ ఇంద్రకీలాద్రి గురించి ఇక్కడ కిరాత రూపంలో వచ్చిన శివునితో అర్జునుడు పోరాడి పాశుపతాస్త్రాన్ని గెలిచిన సంఘటనను గురించి కిరాతార్జునీయం కథ ఈ గుడిలో శ్పిరూపంలో నెకొని ఉంది. ఆ కథ ఇది.
పాండవు వనవాసం చేస్తూ ఉండగా వేదవ్యాసుడు వచ్చి పాశుపతాస్త్ర సిద్ధికై మహాశివుని గురించి తపస్సు చేయమని వారికి ఉపదేశించాడు. అర్జునుడు ఈ ఇంద్రకీలాద్రిపై ఒంటికాలిమీద నిలిచి ఘోరతపమాచరించాడు. అర్జునున్ని పరమేశ్వరుడు పరీక్షింపదచి కిరాతవేషం ధరించి అడవిపందిని తరుముకుంటూ అర్జునుని ముందుకొచ్చాడు. అడవిపందిని చూసి అర్జునుడు ఒక్క బాణంతో కొట్టాడు. అదే సమయంలో కిరాతుడు మరో బాణంతో దానిని కొట్టాడు. పందిని చేను చంపానంటే నేను చంపానని ఇద్దరూ తగాదా పడ్డారు. ఈ ఘర్షణ ముదిరి వారి మధ్య పోరాటానికి దారితీసింది. చివరకు అర్జునుడు ఆ కిరాతుడే పరమేశ్వరుడని గ్రహిస్తాడు. శివుడు ప్రత్యక్షమై అతనికి పాశుపతాస్త్రాన్ని ఇస్తాడు. ఈ గాథకు తార్కాణంగా అర్జునుడు విజయేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు.
కృష్ణానదీతీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపర్వతంపై వేంచేసి వున్న కనకదుర్గామాత స్వయంభువు. ఈ ఆయంలో శ్రీచక్రం వుంది. ఈ చక్రానికి అగస్త్యువారు తమ తపః ఫలాన్ని ధారపోశారని చెబుతారు. దుర్గామాత మొదట్లో రౌద్రరూపంలో వుండేదని, ఆదిశంయి విచ్చేసి శ్రీచక్రంలోని రౌద్రబీజాు తొగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తు అభీష్టాు నెరవేరుస్తున్నదని చెబుతారు.
దుర్గాదేవి దుర్గాసురుని సంహరించడం కోసం శివుని వద్దనుంచి త్రిశూం, విష్ణువు నుంచి చక్రం, యముని చేత కాదండం, వరుణినిచేత శంఖం, అగ్ని చేత బల్ల్లెం, వాయువు చేత బాణాు అంబుపొది, ఇంద్రుని చేత వజ్రాయుధం, బ్రహ్మచేత అక్షమా, సూర్యునిచేత కిరణాు, శివుని చేత సింహ వాహనం పొందింది. శ్రీ మహాకాళి, మహాక్ష్మి, మహాసరస్వతి, బాలాత్రిపురసుందరి, లితాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, చిచ్ఛక్తి రూపమైన కుండలినీ మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి. దుర్గామాత ఆయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీుడు అనే యక్షుడు. శ్రీకృష్ణదేవరాయు రాజ్యము చేయునప్పుడు తప్పక ప్రతి సంవత్సరమీ దేవిని దర్శించెడివాడట.
మాచవరం ` దాసాంజనేయస్వామి ఆయం: భూమిపైన 10 అంగుళా ఎత్తులో బాలాంజనేయుని వలె దాసాంజనేయస్వామి సుందర మందారంగా గోచరిస్తాడు. సీతారామక్ష్మణు ఆంజనేయస్వామి, నాగేంద్రుడు ఒకే గర్భాయంలో ప్రతిష్ఠించబడి ఉండటం ఎక్కడా చూడం.
ఆగిరిపల్లి-శ్రీక్ష్మీనరసింహస్వామి ఆయము : ఈ క్షేత్రమునకు అసు పేరు శోభనగిరి. విజయవాడకు 17 మైళ్ల దూరంలో నూజివీడు పోయే మార్గంలో ఆకిరిపల్లి (ఆగిరిపల్లి) వుంది. ఇక్కడ శోభనాచ పర్వతం మీద వెసివున్న క్ష్మీనరసింహ స్వామి శోభనాచ స్వామిగా కొవబడుతున్నాడు. ఈ స్వామిని వ్యాఘ్రనరసింహ స్వామి అని కూడా అంటారు. ఆకిరిపల్లిలో మల్లేశ్వరస్వామి ఆయం, శోభనాచ స్వామి ఆయం, రాజ్యక్ష్మీ ఆయం, కోదండ రామాయం, వేంకటరమణ మూర్తి ఆయం, వేణుగోపాస్వామి ఆయం వున్నాయి. శోభనాచ పర్వతానికి పశ్చిమంగా వరాహపుష్కరిణి వుంది.
ముక్తేశ్వరస్వామి క్షేత్రము: ముక్త్యా సమీపంలో నున్న కొండపై భారద్వాజమహర్షి ఆశ్రమం నిర్మించి కొంతకామున్నాడు. భారద్వాజ కొండను ఆనుకొని కొంతదూరం ఉత్తరదిక్కుగా ప్రవహించి, ముక్త్యా గ్రామాన్ని చుట్టి తూర్పుదిశగా ప్రయాణించడంలో కృష్ణానదిని ఉత్తర కృష్ణాగా పిుస్తారు. ఇక్కడ శివుడు ముక్తేశ్వరుడుగా వెలిశాడు.
వేదాద్రి` శ్రీ యోగానందక్ష్మీ నరసింహస్వామి. ఇది జగ్గయ్యపేటకు 10 కిలో మీటర్ల దూరంలో ఉంది. శ్రీ యోగానంద క్ష్మీ నృసింహస్వామి ఇక్కడి క్షేత్రదైవం. త్రేతాయుగంలో ఋష్య శృంగమహర్షి ఇక్కడ క్ష్మీనరసింహస్వామి విగ్రహం ప్రతిష్ఠించాడని స్థపురాణం చెబుతోంది. వేదాద్రి పంచనారసింహ క్షేత్రం. మూవిరాట్టయిన శ్రీయోగానంద క్ష్మీ నరసింహస్వామి తనపై రెండు చేతుల్లో శంఖచక్రాని, కింది రెండు చేతుల్లో యోగదంతాన్ని ధరించాడు. కొండమీద పుట్ట జ్వా నృసింహస్వామి స్థానం, నదీతీర్థంలో సాగ్రామరూపంలో నృసింహస్వామి వున్నాడని, నీరు ఇంకినపుడు ఈ సాగ్రామం కనిపిస్తుందని అంటారు. గరుడాచం అనే గుట్టమీద ఉగ్రనరసింహస్వామి ఆయం ఉంది. కృష్ణానదీతీరంలో వెసిన ఆంధ్రప్రదేశ్లోని 64 క్షేత్రాలో వేదాద్రి ఒకటి. ఇది సత్యయుగం, త్రేతాయుగం నాటి దేవాయం. శ్రీహరి నృసింహావతారంలో హిరణ్యకశిపుడ్ని సంహరించి వేదపురుషుకిచ్చిన మాట ప్రకారం పర్వత శిఖరం మీద పంచ నరసింహమూర్తిjైు వెలిశాడు. జ్వాలా, యోగానంద, వీర, క్ష్మీ, వేద నరసింహమూర్తున్న ప్రదేశం భరతఖండంలో ఇది ఒక్కటే. అదియే వేదాద్రి. కారణం బ్రహ్మ, ఋష్యశృంగుడు, మనుమహారాజు, గరుడ, వనదేవత కోరికపై వెలిశాడు.
పెదకళ్ళేపల్లి: శ్రీదుర్గాపార్వతీసమేత నాగేశ్వరస్వామి ఆయం : మోపిదేవి మండంలోని పెదకళ్లేపల్లి గ్రామం మొవ్వనుంచి 16 కి. మీ.ు పూర్వం కదళీపురం అనే పేరుతో ప్రసిద్ధి పొందిన పెదకఏళ్లపల్లి క్షేత్రానికి కృష్ణానది తూర్పుదిక్కుగా ప్రవహించి ఉత్తరవాహినిగా సాగి శ్రీ నాగేశ్వరస్వామి దృష్టి పడినంతమేర అలాగే సాగి తిరిగి తూర్పువైపుగా ప్రవహించి సముద్రంలో కుస్తుంది.
శ్రీకాకుళం - శ్రీకాకుళేశ్వరస్వామి : శ్రీకాకుము అను శబ్దమునకు అర్థము ఇట్లు కనిపించుచున్నది. శ్రీ R శోభాయుక్తుడైన, క R బ్రహ్మచేత, ఆకుము R వ్యాపించినట్టిది. నిజానికి 2 వే సం. ఆంధ్రదేశ చరిత్ర కృష్ణామండంతోనే ప్రారంభం అయింది. ఈ కృష్ణామండంలోని శ్రీకాకుళం రాజధానిగా చేసుకొని క్రీ.పూ. రెండవ శతాబ్దంలో శాతవాహను ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. వీరు నాుగున్నర శతాబ్దాు ఆంధ్రదేశాన్ని పాలించారు. శాతవాహనశకం వీరి పేర ప్రారంభం అయిందే.
శాతవాహనుడు కృష్ణామండంలోని శ్రీకాకుళాన్ని రాజధానిగా చేసుకొని చిరకాం రాజ్యపాన చేశాడు.
ఈ శ్రీకాకుళం మచిలీపట్టణానికి 36 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదీ తీరంలో వుంది. ఇక్కడ శ్రీకాకుళస్వామి ఆయం వుంది. శ్రీకాకుళస్వామినే ఆంధ్ర విష్ణువు అంటారు. ఈయన స్వయం వ్యక్తుడు. ఈయనకు ఆంధ్రనాయకస్వామి అనీ, తొగు రాయడనీ, తొగువ్లభుడనీ పేర్లు ఉన్నాయి. అగస్త్యమహర్షి శ్రీకాకుళమహావిష్ణు
వును సేవించడానికి ఇక్కడకు వచ్చాడని అంటారు. క్రీ.శ.1519లో శ్రీకృష్ణదేవరాయ వారీస్వామి దర్శనం చేసికొని, ఏకాదశీ ఉపవాసం నిర్వహించి విజయవాటికలో నిద్రించియుండగా ఆంధ్ర మహావిష్ణువు కలో కన్పించెను. ‘‘కృష్ణరాయా! నీవు సంస్క ృతంలో ఎన్నో కృతు వెయించావు. తొగులో నాకంకితంగా ఒక కావ్యం చెప్పవసింది.
‘‘తొంగదేయన్న దేశంబు తొంగేను
తొగు వ్లభుండ తొగొకండ
ఎ్లనృపు గొువ యెఱుంగవే బాసాడి
దేశభాషందుం దొగు లెస్స’’
అని అర్ధింపగా తాను ‘‘అముక్తమ్యాద’’ అనే తొగు మహాప్రబంధం రచించినట్లు చెప్పుకొన్నాడు.
ఈ స్వామి వారి పట్ట మహిషి రాజ్యక్ష్మి అమ్మవారు. ఈ క్షేత్రపాకుడు మల్లికార్జునుడు. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. స్వామి శంఖచక్రాది ఆయుధాతో ఊర్ధ్వపుండ శ్రీవత్స లాంఛనాతో విష్ణుస్వరూపుడై రాజ్యక్ష్మీ భూదేవీ సహితుడై ఉంటాడు. శ్రీకాకుళ క్షేత్రంలో దేవహ్రదము, బ్రహ్మహ్రదము, రుద్రహ్రదము, చక్రతీర్థము, విష్ణుసూర్య తీర్థాు, పాపవినాశన తీర్థం ఉన్నాయి.
మొవ్వ`వేణుగోపాస్వామి ఆయం: మహాకవి క్షేత్రయ్య మొవ్వగోపా పదాతో ఈ గ్రామం, ప్రత్యణువు పునీతమైంది. ఆయన మువ్వ గోపా పదాు రచించాడు.
వ్లెటూరు శివాయము` విష్ణ్వాయం: పూర్వ మీ గ్రామాన్ని గోవిందపురమని పిలిచేవాళ్లు. కృష్ణానది యొడ్డున శివాయం, విష్ణ్వాయం రెండూ భక్తుకు తంగెడిజన్నుగా కోరికు తీరుస్తున్నాయి.
పెదముక్తేవి ` శ్రీ క్ష్మీపతి స్వామి ఆయం: కృష్ణాజిల్లాలోని పెదముక్తేవిలో ఉన్న శ్రీ క్ష్మీపతి స్వామి ఆయం కూడా పురాణ ప్రసిద్ధమైంది.
భావదేవర పల్లి ` శ్రీ భూసమేత శ్రీ భావనారాయణ స్వామి ఆయం: ఈ ఆయం 15వశతాబ్దం నాటిది.ఈ మూర్తి స్వయంవ్యక్తమైన సాగ్రామ అర్చామూర్తియే. కృష్ణా నది యొక పాయ ఘంటసా వద్ద చీలి మాజేరు మీదుగా హంసదీవి వద్ద సముద్రంలో కలిసేది.
నాగాయంక ` శ్రీ వేంకటేశ్వరస్వామి ఆయం: కృష్ణాజిల్లా నాగాయంక గ్రామం కృష్ణ ఒడ్డున ఉన్నది. ఇక్కడ వంద కొది లాంచీు ప్రతినిత్యం వేకొది ప్రజను నదికి ఈ వైపునకు ఆ వైపునకు చేరవేస్తుంటాయి.
హంసదీవి - శ్రీ రుక్మిణీ, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాస్వామి ఆయము : త్రివేణీ సాగరసంగమమైన హంసదీవి క్షేత్రం కృష్ణాజిల్లాలో కోడూరుకు ఆరు కిలోమీటర్ల దూరంలో వుంది. ఒక కొంగ ఇక్కడ త్రివేణీసాగర సంగమంలో స్నానం చేసి ఇక్కడి శ్రీవేణుగోపాస్వామిని దర్శించడం వ్ల ఇది హంసదీవి అయిందని అంటారు. ఇక్కడి వేణుగోపాస్వామి ఆయంలో శ్రీకృష్ణుడు నీవర్ణమూర్తి. మోపిదేవి నుంచి 28 కి.మీ. ప్రయాణం చేస్తే హంసదీవికి చేరుకోవచ్చు. కృష్ణాసాగరసంగమ క్షేత్రమైన హంసదీవిలో శ్రీరుక్మిణి, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాస్వామి కొువై ఉన్నారు.
పడమటి కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణిలో పుట్టిన కృష్ణానది మహారాష్ట్రలో 306 కి.మీ. కర్నాటకలో 482 కి.మీ., తొగు రాష్ట్రాలో 708 కి.మీ. ప్రయాణించి కృష్ణాజిల్లా కోడూరు మండంలోని హంసదీవి దగ్గర సాగర సంగమం అవుతోంది. అందుకే ఈ ఆయాన్ని కృష్ణా సాగర సంగమ క్షేత్రం అని పిుస్తుంటారు.
విజయవాడను పూర్వం విజయవాటికాపురమని పిలిచేవారు. కృష్ణానది బీజాపూర్ జిల్లాలో పారేటపుడు ఘటప్రభ, మప్రభ అనే రెండు చిన్న నదువచ్చి అందులో కుస్తున్నాయి. రాయచూర్ ప్రాంతం దాటాక కృష్ణానది ముఖ్యఉపనది అయిన భీమానది వచ్చి కుస్తోంది. షోలాపూర్ ప్రాంతం గుండా ప్రవహించిన తర్వాత తుంగభద్రానది వచ్చి కృష్ణానదిలో కుస్తోంది. వజీరాబాద్ వద్ద మూసీనది వచ్చి కృష్ణలో కుస్తోంది. భీమ, తుంగభద్రా నదును కుపుకొని కృష్ణానది నాగార్జునకొండ ప్రక్కగా ప్రవహిస్తూ వచ్చింది.
తెంగాణలోని హైదరాబాదువలె ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద నగరం విజయవాడ. శాతవాహన సామ్రాజ్యం పతనం అయిన తరువాత ఇక్ష్వాకు, బృహత్పలాయను, ప్లవు, శాంకాయను, విష్ణుకుండిను తూర్పు చాళుక్య, చాళుక్య చోళ, వెనాటి చోళ, కాకతీయ, ముసునూరి, కొండవీటిరెడ్డి గజపతి, విజయనగరాది రాజవంశీయు ఈ ప్రాంతాన్ని పాలించారు. బెజవాడ తొలినామం పెచ్చవాడ అని, అది క్రమంగా వెచ్చవాడ, బెజ్జవాడగా రూపాంతరం చెందిందని, ఆ తర్వాత విజ్జవాడగాను, విజయవాడగానూ నామాంతరం పొందినదని చరిత్రకాయి చెబుతారు. తూర్పు వేంగీచాళుక్యు కాంలో విజయవాడ పేరుపొందిన పట్టణం. వేంగీ చాళుక్యు ఈ పట్టణాన్ని తమ రాజధానిగా చేసుకొని పాలించారు. మూడవ విజయాదిత్యుని పరిపానా కాంలో విజయవాడ చాళుక్యు రాజధానిగా ఎంతో వైభవంగా విసిల్లింది. కృష్ణదేవరాయు తన దిగ్విజయ యాత్రతో బెజవాడ, కొండపల్లిని వశం చేసుకొన్నాడు. గుళ్లు, గోపురాకు ప్రాచీనకాం నుంచీ ప్రసిద్ధి చెందినది విజయవాడ. తూర్పు చాళుక్య రాజు, జైన, శైవ మతాు రెండిరటికీ ప్రాముఖ్యం ఇచ్చి ఆదరించారు.
రెండు పర్వత శ్రేణు మధ్య పరవళ్లు తొక్కుతూ ప్రవహించే కృష్ణవేణీ నది ఈ పర్వతాలో వుండే గుహాయాు, సంఘారామాతో శోభిల్లే విజయవాడను ధార్మిక, వాణిజ్య కేంద్రంగా తీర్చి దిద్దుతోంది. అష్టాదశ శక్తి పీఠాలో ఒకటైన శ్రీ కనకదుర్గాదేవి ఆవాసమైన పుణ్యక్షేత్రం ఇది. కృష్ణానదిని ఆనుకొని ఉన్న ఇంద్రకీలాద్రి మీద స్వయం శక్తి అయి వెసిన కనకదుర్గాదేవి ఈ నగర అదిష్ఠాన దేవత. శాతవాహను, ఇక్ష్వాకు కాంలో విజయవాడ యాత్రా కేంద్రంగా వుండేది. కృష్ణానదీ ముఖద్వారంలో ఉన్న ఘంటసా మీదుగా విదేశీ యాత్రికు పడవల్లో అమరావతి, ధాన్యకటకం, విజయపురిలాంటి బౌద్ధ కేంద్రాకి ప్రయాణంచేస్తూ విజయవాడలో విడిది చేసి విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రయాణం సాగించేవారు. క్రీ. శ. 639 లో చైనా యాత్రికుడు హ్యూయాన్త్సాంగ్ మనదేశం వచ్చినపుడు ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించారు.
భగవత్పాదు ఆదిశంకయి భారతదేశమంతటా పర్యటించి ప్రధాన ప్రదేశాలో అష్టాదశ పీఠాను స్థాపించారు. ఆంధ్రదేశంలోని పిఠాపురంలో పురుహుతికాశక్తి, విజయవాటికలో కనకదుర్గాంబ సుప్రసిద్ధమైనవి. శక్తి పీఠానికి స్థానం గనుక పీఠికాపురమనే పేరు. విజయాంబ అనే నామాంతరం గ దుర్గాదేవి కావాసం గనుక విజయవాటిక అని పేరు ఈ పట్టణాకు వచ్చాయి. 2500 ఏళ్ళక్రితం బుద్ధభగవానుడు అవతరించి బౌద్ధమతాన్ని స్థాపించాడు. కొంతకాం విజయవాటిక బౌద్ధధర్మానికి, జైనమతానికి కేంద్రమయింది. కనకదుర్గ అని పేరు రావడానికి కొన్ని కథనాున్నాయి. నాగార్జునాచార్యుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి రసయోగాన్ని సాధించారట! అంటే బంగారం చేయడం ఆయనకిక్కడ తెలిసింది గనుక అమ్మవారిని బంగారుతల్లి అని పిలిచి వుండవచ్చు. కనకదుర్గాదేవి కటాక్షాు మహాకావ్య క్పనకు ఉద్బోధకాు.
అమ్మగన్న యమ్మ ముగురమ్మ మూపుటమ్మ చాబె
ద్దమ్మ సురారుమ్మ కడుపాఱడిబుచ్చినయమ్మ దన్నులో
నమ్మిన మ్పేమ్మమనమ్ము నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదన్ ॥
శ్రీకృష్ణదేవరాయు కళింగదేశ విజిగీషమనీషతో జైత్రయాత్ర ప్రారంభించి విజయవాటికలో దుర్గాదేవి పాద సన్నిధిలో విశ్రమించి ఆ జగన్మాతనర్చించాడు. శ్రీకాకులాంధ్ర విష్ణువు నర్చించాడు. ఆ రాత్రి చతుర్థయామమున స్వవ్నంలో ఆ స్వామి ప్రత్యక్షమై వేంకటేశ్వరస్వామి పాదాకంకితంగా భక్తిరస ప్రబంధ నిర్మాణమునకుపక్రమింపుమని ఆదేశించాడు. రాయు ఆంధ్రవిష్ణువునానతిని శిరసావహించాడు. ఆంధ్ర పంచకావ్యములో ఒకటై, ఉత్తమ ప్రబంధంగా గణుతికెక్కిన ఆముక్త మ్యాదకు విజయవాటిక పుట్ట్లిు. ఈ ఇంద్రకీలాద్రి గురించి ఇక్కడ కిరాత రూపంలో వచ్చిన శివునితో అర్జునుడు పోరాడి పాశుపతాస్త్రాన్ని గెలిచిన సంఘటనను గురించి కిరాతార్జునీయం కథ ఈ గుడిలో శ్పిరూపంలో నెకొని ఉంది. ఆ కథ ఇది.
పాండవు వనవాసం చేస్తూ ఉండగా వేదవ్యాసుడు వచ్చి పాశుపతాస్త్ర సిద్ధికై మహాశివుని గురించి తపస్సు చేయమని వారికి ఉపదేశించాడు. అర్జునుడు ఈ ఇంద్రకీలాద్రిపై ఒంటికాలిమీద నిలిచి ఘోరతపమాచరించాడు. అర్జునున్ని పరమేశ్వరుడు పరీక్షింపదచి కిరాతవేషం ధరించి అడవిపందిని తరుముకుంటూ అర్జునుని ముందుకొచ్చాడు. అడవిపందిని చూసి అర్జునుడు ఒక్క బాణంతో కొట్టాడు. అదే సమయంలో కిరాతుడు మరో బాణంతో దానిని కొట్టాడు. పందిని చేను చంపానంటే నేను చంపానని ఇద్దరూ తగాదా పడ్డారు. ఈ ఘర్షణ ముదిరి వారి మధ్య పోరాటానికి దారితీసింది. చివరకు అర్జునుడు ఆ కిరాతుడే పరమేశ్వరుడని గ్రహిస్తాడు. శివుడు ప్రత్యక్షమై అతనికి పాశుపతాస్త్రాన్ని ఇస్తాడు. ఈ గాథకు తార్కాణంగా అర్జునుడు విజయేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు.
కృష్ణానదీతీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపర్వతంపై వేంచేసి వున్న కనకదుర్గామాత స్వయంభువు. ఈ ఆయంలో శ్రీచక్రం వుంది. ఈ చక్రానికి అగస్త్యువారు తమ తపః ఫలాన్ని ధారపోశారని చెబుతారు. దుర్గామాత మొదట్లో రౌద్రరూపంలో వుండేదని, ఆదిశంయి విచ్చేసి శ్రీచక్రంలోని రౌద్రబీజాు తొగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తు అభీష్టాు నెరవేరుస్తున్నదని చెబుతారు.
దుర్గాదేవి దుర్గాసురుని సంహరించడం కోసం శివుని వద్దనుంచి త్రిశూం, విష్ణువు నుంచి చక్రం, యముని చేత కాదండం, వరుణినిచేత శంఖం, అగ్ని చేత బల్ల్లెం, వాయువు చేత బాణాు అంబుపొది, ఇంద్రుని చేత వజ్రాయుధం, బ్రహ్మచేత అక్షమా, సూర్యునిచేత కిరణాు, శివుని చేత సింహ వాహనం పొందింది. శ్రీ మహాకాళి, మహాక్ష్మి, మహాసరస్వతి, బాలాత్రిపురసుందరి, లితాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, చిచ్ఛక్తి రూపమైన కుండలినీ మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి. దుర్గామాత ఆయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీుడు అనే యక్షుడు. శ్రీకృష్ణదేవరాయు రాజ్యము చేయునప్పుడు తప్పక ప్రతి సంవత్సరమీ దేవిని దర్శించెడివాడట.
మాచవరం ` దాసాంజనేయస్వామి ఆయం: భూమిపైన 10 అంగుళా ఎత్తులో బాలాంజనేయుని వలె దాసాంజనేయస్వామి సుందర మందారంగా గోచరిస్తాడు. సీతారామక్ష్మణు ఆంజనేయస్వామి, నాగేంద్రుడు ఒకే గర్భాయంలో ప్రతిష్ఠించబడి ఉండటం ఎక్కడా చూడం.
ఆగిరిపల్లి-శ్రీక్ష్మీనరసింహస్వామి ఆయము : ఈ క్షేత్రమునకు అసు పేరు శోభనగిరి. విజయవాడకు 17 మైళ్ల దూరంలో నూజివీడు పోయే మార్గంలో ఆకిరిపల్లి (ఆగిరిపల్లి) వుంది. ఇక్కడ శోభనాచ పర్వతం మీద వెసివున్న క్ష్మీనరసింహ స్వామి శోభనాచ స్వామిగా కొవబడుతున్నాడు. ఈ స్వామిని వ్యాఘ్రనరసింహ స్వామి అని కూడా అంటారు. ఆకిరిపల్లిలో మల్లేశ్వరస్వామి ఆయం, శోభనాచ స్వామి ఆయం, రాజ్యక్ష్మీ ఆయం, కోదండ రామాయం, వేంకటరమణ మూర్తి ఆయం, వేణుగోపాస్వామి ఆయం వున్నాయి. శోభనాచ పర్వతానికి పశ్చిమంగా వరాహపుష్కరిణి వుంది.
ముక్తేశ్వరస్వామి క్షేత్రము: ముక్త్యా సమీపంలో నున్న కొండపై భారద్వాజమహర్షి ఆశ్రమం నిర్మించి కొంతకామున్నాడు. భారద్వాజ కొండను ఆనుకొని కొంతదూరం ఉత్తరదిక్కుగా ప్రవహించి, ముక్త్యా గ్రామాన్ని చుట్టి తూర్పుదిశగా ప్రయాణించడంలో కృష్ణానదిని ఉత్తర కృష్ణాగా పిుస్తారు. ఇక్కడ శివుడు ముక్తేశ్వరుడుగా వెలిశాడు.
వేదాద్రి` శ్రీ యోగానందక్ష్మీ నరసింహస్వామి. ఇది జగ్గయ్యపేటకు 10 కిలో మీటర్ల దూరంలో ఉంది. శ్రీ యోగానంద క్ష్మీ నృసింహస్వామి ఇక్కడి క్షేత్రదైవం. త్రేతాయుగంలో ఋష్య శృంగమహర్షి ఇక్కడ క్ష్మీనరసింహస్వామి విగ్రహం ప్రతిష్ఠించాడని స్థపురాణం చెబుతోంది. వేదాద్రి పంచనారసింహ క్షేత్రం. మూవిరాట్టయిన శ్రీయోగానంద క్ష్మీ నరసింహస్వామి తనపై రెండు చేతుల్లో శంఖచక్రాని, కింది రెండు చేతుల్లో యోగదంతాన్ని ధరించాడు. కొండమీద పుట్ట జ్వా నృసింహస్వామి స్థానం, నదీతీర్థంలో సాగ్రామరూపంలో నృసింహస్వామి వున్నాడని, నీరు ఇంకినపుడు ఈ సాగ్రామం కనిపిస్తుందని అంటారు. గరుడాచం అనే గుట్టమీద ఉగ్రనరసింహస్వామి ఆయం ఉంది. కృష్ణానదీతీరంలో వెసిన ఆంధ్రప్రదేశ్లోని 64 క్షేత్రాలో వేదాద్రి ఒకటి. ఇది సత్యయుగం, త్రేతాయుగం నాటి దేవాయం. శ్రీహరి నృసింహావతారంలో హిరణ్యకశిపుడ్ని సంహరించి వేదపురుషుకిచ్చిన మాట ప్రకారం పర్వత శిఖరం మీద పంచ నరసింహమూర్తిjైు వెలిశాడు. జ్వాలా, యోగానంద, వీర, క్ష్మీ, వేద నరసింహమూర్తున్న ప్రదేశం భరతఖండంలో ఇది ఒక్కటే. అదియే వేదాద్రి. కారణం బ్రహ్మ, ఋష్యశృంగుడు, మనుమహారాజు, గరుడ, వనదేవత కోరికపై వెలిశాడు.
పెదకళ్ళేపల్లి: శ్రీదుర్గాపార్వతీసమేత నాగేశ్వరస్వామి ఆయం : మోపిదేవి మండంలోని పెదకళ్లేపల్లి గ్రామం మొవ్వనుంచి 16 కి. మీ.ు పూర్వం కదళీపురం అనే పేరుతో ప్రసిద్ధి పొందిన పెదకఏళ్లపల్లి క్షేత్రానికి కృష్ణానది తూర్పుదిక్కుగా ప్రవహించి ఉత్తరవాహినిగా సాగి శ్రీ నాగేశ్వరస్వామి దృష్టి పడినంతమేర అలాగే సాగి తిరిగి తూర్పువైపుగా ప్రవహించి సముద్రంలో కుస్తుంది.
శ్రీకాకుళం - శ్రీకాకుళేశ్వరస్వామి : శ్రీకాకుము అను శబ్దమునకు అర్థము ఇట్లు కనిపించుచున్నది. శ్రీ R శోభాయుక్తుడైన, క R బ్రహ్మచేత, ఆకుము R వ్యాపించినట్టిది. నిజానికి 2 వే సం. ఆంధ్రదేశ చరిత్ర కృష్ణామండంతోనే ప్రారంభం అయింది. ఈ కృష్ణామండంలోని శ్రీకాకుళం రాజధానిగా చేసుకొని క్రీ.పూ. రెండవ శతాబ్దంలో శాతవాహను ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. వీరు నాుగున్నర శతాబ్దాు ఆంధ్రదేశాన్ని పాలించారు. శాతవాహనశకం వీరి పేర ప్రారంభం అయిందే.
శాతవాహనుడు కృష్ణామండంలోని శ్రీకాకుళాన్ని రాజధానిగా చేసుకొని చిరకాం రాజ్యపాన చేశాడు.
ఈ శ్రీకాకుళం మచిలీపట్టణానికి 36 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదీ తీరంలో వుంది. ఇక్కడ శ్రీకాకుళస్వామి ఆయం వుంది. శ్రీకాకుళస్వామినే ఆంధ్ర విష్ణువు అంటారు. ఈయన స్వయం వ్యక్తుడు. ఈయనకు ఆంధ్రనాయకస్వామి అనీ, తొగు రాయడనీ, తొగువ్లభుడనీ పేర్లు ఉన్నాయి. అగస్త్యమహర్షి శ్రీకాకుళమహావిష్ణు
వును సేవించడానికి ఇక్కడకు వచ్చాడని అంటారు. క్రీ.శ.1519లో శ్రీకృష్ణదేవరాయ వారీస్వామి దర్శనం చేసికొని, ఏకాదశీ ఉపవాసం నిర్వహించి విజయవాటికలో నిద్రించియుండగా ఆంధ్ర మహావిష్ణువు కలో కన్పించెను. ‘‘కృష్ణరాయా! నీవు సంస్క ృతంలో ఎన్నో కృతు వెయించావు. తొగులో నాకంకితంగా ఒక కావ్యం చెప్పవసింది.
‘‘తొంగదేయన్న దేశంబు తొంగేను
తొగు వ్లభుండ తొగొకండ
ఎ్లనృపు గొువ యెఱుంగవే బాసాడి
దేశభాషందుం దొగు లెస్స’’
అని అర్ధింపగా తాను ‘‘అముక్తమ్యాద’’ అనే తొగు మహాప్రబంధం రచించినట్లు చెప్పుకొన్నాడు.
ఈ స్వామి వారి పట్ట మహిషి రాజ్యక్ష్మి అమ్మవారు. ఈ క్షేత్రపాకుడు మల్లికార్జునుడు. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. స్వామి శంఖచక్రాది ఆయుధాతో ఊర్ధ్వపుండ శ్రీవత్స లాంఛనాతో విష్ణుస్వరూపుడై రాజ్యక్ష్మీ భూదేవీ సహితుడై ఉంటాడు. శ్రీకాకుళ క్షేత్రంలో దేవహ్రదము, బ్రహ్మహ్రదము, రుద్రహ్రదము, చక్రతీర్థము, విష్ణుసూర్య తీర్థాు, పాపవినాశన తీర్థం ఉన్నాయి.
మొవ్వ`వేణుగోపాస్వామి ఆయం: మహాకవి క్షేత్రయ్య మొవ్వగోపా పదాతో ఈ గ్రామం, ప్రత్యణువు పునీతమైంది. ఆయన మువ్వ గోపా పదాు రచించాడు.
వ్లెటూరు శివాయము` విష్ణ్వాయం: పూర్వ మీ గ్రామాన్ని గోవిందపురమని పిలిచేవాళ్లు. కృష్ణానది యొడ్డున శివాయం, విష్ణ్వాయం రెండూ భక్తుకు తంగెడిజన్నుగా కోరికు తీరుస్తున్నాయి.
పెదముక్తేవి ` శ్రీ క్ష్మీపతి స్వామి ఆయం: కృష్ణాజిల్లాలోని పెదముక్తేవిలో ఉన్న శ్రీ క్ష్మీపతి స్వామి ఆయం కూడా పురాణ ప్రసిద్ధమైంది.
భావదేవర పల్లి ` శ్రీ భూసమేత శ్రీ భావనారాయణ స్వామి ఆయం: ఈ ఆయం 15వశతాబ్దం నాటిది.ఈ మూర్తి స్వయంవ్యక్తమైన సాగ్రామ అర్చామూర్తియే. కృష్ణా నది యొక పాయ ఘంటసా వద్ద చీలి మాజేరు మీదుగా హంసదీవి వద్ద సముద్రంలో కలిసేది.
నాగాయంక ` శ్రీ వేంకటేశ్వరస్వామి ఆయం: కృష్ణాజిల్లా నాగాయంక గ్రామం కృష్ణ ఒడ్డున ఉన్నది. ఇక్కడ వంద కొది లాంచీు ప్రతినిత్యం వేకొది ప్రజను నదికి ఈ వైపునకు ఆ వైపునకు చేరవేస్తుంటాయి.
హంసదీవి - శ్రీ రుక్మిణీ, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాస్వామి ఆయము : త్రివేణీ సాగరసంగమమైన హంసదీవి క్షేత్రం కృష్ణాజిల్లాలో కోడూరుకు ఆరు కిలోమీటర్ల దూరంలో వుంది. ఒక కొంగ ఇక్కడ త్రివేణీసాగర సంగమంలో స్నానం చేసి ఇక్కడి శ్రీవేణుగోపాస్వామిని దర్శించడం వ్ల ఇది హంసదీవి అయిందని అంటారు. ఇక్కడి వేణుగోపాస్వామి ఆయంలో శ్రీకృష్ణుడు నీవర్ణమూర్తి. మోపిదేవి నుంచి 28 కి.మీ. ప్రయాణం చేస్తే హంసదీవికి చేరుకోవచ్చు. కృష్ణాసాగరసంగమ క్షేత్రమైన హంసదీవిలో శ్రీరుక్మిణి, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాస్వామి కొువై ఉన్నారు.
పడమటి కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణిలో పుట్టిన కృష్ణానది మహారాష్ట్రలో 306 కి.మీ. కర్నాటకలో 482 కి.మీ., తొగు రాష్ట్రాలో 708 కి.మీ. ప్రయాణించి కృష్ణాజిల్లా కోడూరు మండంలోని హంసదీవి దగ్గర సాగర సంగమం అవుతోంది. అందుకే ఈ ఆయాన్ని కృష్ణా సాగర సంగమ క్షేత్రం అని పిుస్తుంటారు.
Krishna River Temples
బీచుపల్లి వీరాంజనేయ స్వామి ఆలయం :
బీచుపల్లి తెంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో అంపూర్ తాుకాలోని కొండపేటకు 1 కి. మీ. దూరంలో కృష్ణాతీరంలో ఉంది. బీచుపల్లి ఒకానొకప్పుడు కణ్వాశ్రమ ప్రదేశంగా పిువబడేది. అందుకు నిదర్శనం కణ్వమహర్షి సమాధికూడా ఇక్కడే ఉంది. దక్షిణభారతంలో కణ్వమహర్షి, అగస్త్యుడు, వ్యాసుడు, సప్తఋషు ఇక్కడ నివసించినవారే.
గురజా :
సంగమేశ్వరం దాటిన పిదప కృష్ణానది గురజా శివారులో మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవహించింది. గురజా కృష్ణాతీరంలో కాఢలింగేశ్వరాయముంది.
కృష్ణా స్టేషన్
ఇది మక్తల్ తాుకాలోని మాగనూరు మండంలో గ గ్రామం. క్రీ. శ. 1892 లో ఇక్కడ కృష్ణానదిపై రైల్వే బ్రిడ్జి పడిరది. ఈ కృష్ణా స్టేషన్ దత్తక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆయాలే కాక ఇక్కడ క్షీరలింగేశ్వరస్వామి వారి ఆయం ఎంతో ప్రసిద్ధంగా ఉంది.
కృష్ణాస్టేషన్కు 1 కి. మీ. దూరంలో ఇందువూరుంది. ఇక్కడ స్వామి శంకరానందగారి మఠముంది. కృష్ణా స్టేషన్కు 7 కి. మీ. దూరంలో కుసుమూరు అనే ప్రదేశముంది. ఇక్కడ కృష్ణ ద్వైపాయనువారి బృందావనం ఉంది.
కురుగడ్డ క్షేత్రం :
శ్రీపాద శ్రీ వ్లభువారు కాకినాడకు సమీపమున గ పిఠాపురమున జన్మించుట ఆంధ్రదేశమొనర్చుకున్న పుణ్యమని చెప్పాలి. వారు కురుగడ్డ అనుచోట తన శాశ్వత మజిలీనేర్పాటు చేసుకొనిరి. ఈ తెంగాణ రాష్ట్రమందలి మహబూబ్నగర్ జిల్లాయందు కృష్ణానదిలోని ంకప్రదేశము. ఈ కురుగడ్డ పుణ్యక్షేత్రమున నేటికిని శ్రీవారు అక్కడ ఉండుటను భక్తు గమనించవచ్చును.
నారద గడ్డ :
ఇది కృష్ణానదిలోని మరొకదీవి. దీనిపై శివప్రతిష్ఠ మరియు చెన్న బసవేశ్వర ప్రతిష్ఠ ఉన్నవి. ఇక్కడ ఉన్న శివాయం ప్రాచీన ప్రతిష్ఠి. తర్వాత కాంలో ఇక్కడ చెన్నబసవేశ్వరుని ఆయం వెసింది. బసవేశ్వరుని వీరశైవు నందీశ్వరుని అవతారంగా భావిస్తారు.
చిన్న అగ్రహారం
ఇది రామావధూత అనే యోగిచేత ఏర్పడిరది. అగ్రహారమనగా శివకేశవాయాు రెండున్న గ్రామమని అర్థం. రంగాపురం కూడా కృష్ణాతీరమే. ఇది బీచుపల్లి బ్రిడ్జికి చేరువలో ఉంది. ఇక్కడ హనుమదాయముంది.
యాపర్ల అనేది వనపర్తి తాుకాలోని పెబ్బేరు మండంలో గ గ్రామం.
మురుమునగా అనే ప్రాంతానికి మార్కండేయక్షేత్రమని పేరుంది.
బిక్కెం అనేది కొల్లాపురం తాుకాలోని కృష్ణాతీరప్రాంతం. ఇక్కడ మార్జామఖి అనే దేవత బిక్కేశ్వరుడనే శివుడున్నారు.
జటప్రోు వద్ద జటాయువు యొక్క రెక్క శ్పిం ఉండేదట. భవిష్యోత్తరంలోని విష్ణురహస్యఖండంలో మదన గోపా మహాత్మ్యం పేర ఈ క్షేత్రం యొక్క వృత్తాంతం వస్తుంది.
రామతీర్థమనేది కొల్లాపురం తాుకాలోని పెంటపల్లికి 3 కి. మీ. దూరంలో ఉంది. ఇక్కడ రామలింగేశ్వరాయం ప్రసిద్ధి.
మంచాకట్ట అనేది కొల్లాపురం తాుకాలో కృష్ణాతీరంలో గ ప్రాచీన గ్రామం. ఇక్కడ మాధవస్వామి ఆయం ప్రసిద్ధం. ఇది పూర్తిగా మధన గోపా స్వామి ఆయం వలెనే ఉంటుంది.
కొల్లాపురం తాుకాలోని కృష్ణాతీరంలో అగస్తేశ్వరం, మల్లేశ్వరం, సోమేశ్వరం అనే క్షేత్రాు ఎంతో ప్రసిద్ధి పొందాయి.
మల్లేశ్వరం అనేది అగస్తేశ్వరాయం తర్వాత దానికి పక్కగా ఏర్పడిరది. అగస్తేశ్వమల్లేశ్వరాు రెండిపుడు కృష్ణలో మునకకు గురికావడం వ్ల ప్రభుత్వం ఆయాను మదనగోపా స్వామి ఆయం వెనుక రోడ్డుకు అవతలివైపు నిర్మించింది. ఇపుడీ సముదాయంలో మొత్తం 17 ఆయాున్నవి. ఈ జిల్లాలో ఇంత పెద్ద ఆయ సముదాయం మరొకటి లేదు.
గొందిమ్ల మరియు కూడలి అనేవి అంపురంకు చెందిన గ్రామాు.
సోమశి అనేది కృష్ణాతీరంలోని మరొక ప్రసిద్ధక్షేత్రం.
మద్దిమడుగు అనేది అచ్చంపేట తాుకాలోని గ్రామం.
వాడపల్లి శ్రీక్ష్మీనరసింహస్వామి ఆయం: వాడపల్లి అనేది ఒకప్పుడు రాజు నివాసస్థం. వాడపల్లిలో రాజుకోట ఇప్పటికీ ఉన్నది. రాజు ప్రాభవంతో విసిల్లిన ఈ ప్రాంతంలో కృష్ణా మూసీ నదు సంగమప్రదేశంలో క్రీ.శ. 14వశతాబ్దంలో శ్రీ క్ష్మీనరసింహ ఆయం నిర్మంచినట్లు శాసనాధారము తొపుతున్నది. ఇక్కడి మరో మహిమాన్విత దేవాయం శ్రీ క్ష్మీ నృసింహాయం. ఈ గర్భగుడిలో స్వామి ముఖానికి సమానమైన ఎత్తులో ఒక దీపం, దానికి కాస్త తక్కువ ఎత్తులో మరో దీపం మెగుతూ ఉంటాయి. స్వామి ముఖానికి పదురుగా ఉన్న జ్యోతి గాలి తగుతున్నట్లు నిత్యం కదుతూ కనిపిస్తుంది. కిందివైపుగా ఉండే దీపం మాత్రం నిశ్చంగా ఉంటుంది. ఈ రెండు దీపాు స్వామి ఉచ్ఛ్వాస, నిశ్వాసకు ప్రతీకని చెబుతారు. కృష్ణలో స్నానమాచరించిన అనంతరం యాత్రీకు దర్శించుకునే ఆయాలో నల్గొండ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది ఆయం.
మట్టపల్లి ` శ్రీయోగానందక్ష్మీనరసింహస్వామి ఆయం: ఈ ప్రాచీన క్షేత్రంలో ప్రత్యక్షంగా కొండగుహల్లో శిలాఫకంపై శ్రీ నృసింహుడు పద్మాసనాసీనుడై అనాదిగా మహర్షు పూజందుకొనుచు తంగెడ ప్రభువు శ్రీ మాచిరెడ్డి స్వప్నమున తన ఉనికిని, వృత్తాంతమును తెలిపి గుహ నుండి బహిర్గత మొనరింప జేసికొనుటయే ఈ క్షేత్ర చరిత్రకు గ ప్రాధాన్యత! శిలా శాసనంపై చెక్కబడిన దేవనాగరి లిపి భాష ననుసరించి ఈ క్షేత్రం 1100 సంవత్సరా కాం నాటిది. అతి ప్రాచీనమైన అత్యంత ప్రభావ సంపన్నమైన స్వయంవ్యక్త శ్రీ నరసింహ క్షేత్రం. ఇదెంతో గణణీయమైనది. కృష్ణాతీరమున మెగొందుచున్న వాడపల్లి, కేతవరము, వేదాద్రి, మంగళగిరి మొదగునవి సుప్రసిద్ధ నృసింహ క్షేత్రాు.
కర్నూు ` శ్రీశై క్షేత్రము : కృష్ణవేణీ నాభీస్థమైన శ్రీశైం మహాపుణ్యక్షేత్రం.
స్మరణాత్ సర్వ పాపఘ్నం దర్శనాత్ పుణ్యదాయినీమ్ ।
స్నానేన ముక్తిదామ్ కృష్ణాం వాహినీం, ప్రణమామ్యహమ్ ॥
అని స్కంద పురాణంలో కృష్ణానదీ మాహాత్మ్యాన్ని గురించి పేర్కొనబడిరది. ‘‘శ్రీశైం శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే’’ - దర్శించినంత మాత్రమునే పునర్జన్మ వుండని దివ్యక్షేత్రం శ్రీశైం. కర్నూు జిల్లాలో కర్నూుకు దాదాపు 180 కి.మీ. దూరంలో కృష్ణానది తీరంలో శ్రీశైం వుంది. ఇక్కడ వెసిన పరమశివుడు జ్యోతిర్లింగరూపుడై శ్రీమల్లికార్జునుడుగా ఆరాధింపబడుతూ వుండగా -
సంధ్యారంభ విజృంభితం శ్రుతి శిరః స్థానాంతరాధిష్టితం
స ప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం ।
భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్క ృతం
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివా-లింగితమ్ ॥ (శివానందహరి)
అమ్మగన్న అమ్మ శ్రీభ్రమరాంబాదేవి అష్టాదశ శక్తి పీఠాలో ఒకటిగా పూజందుకుంటూ వుంది. అరుణాసురుడనే రాక్షసుని భ్రమరము రూపంతో సంహరించి భ్రమరాంబాదేవి అయిందని పురాణ కథనం. స్వామివారి ఆయానికి వెనుకభాగంలో ఎత్తులో భ్రమరాంబాదేవి ఆయం ఉంది. ఆయ కుడ్యాు, స్థంభాు శ్పిశోభితమై అరారుతూ వుంటాయి. ఆదిశంకరాచార్యు ఈ ఆయాన్ని దర్శించి శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారా వ్ల తొస్తోంది.
పన్నెండు జ్యోతిర్లింగ పరంపరలో పరమ శివుడు మల్లికార్జునునిగా లింగమై వెసిన దివ్యక్షేత్రమే శ్రీశైం. అనాదిగా శ్రీశై మ్లన్నను శరణన్న జాు ... కరుణించి కష్టాను తీరుస్తాడని ప్రతీతి. మహాశక్తి పీఠమైన ఇక్కడ జగన్నాయకి శ్రీశైక్షేత్ర భ్రమరాంబాదేవిగా అవతరించింది. మరెక్కడా లేని విధంగా జ్యోతిర్లింగ, మహాశక్తి పీఠం ఒకే ప్రాంగణంలో వెసినది శ్రీశైక్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో సీతాసమేతులై శ్రీశైనాథుని సేవించి ఆయప్రాంగణంలో సహస్ర లింగాను ప్రతిష్ఠించారని ద్వాపరయుగంలో పాండవు వనవాస సమయంలో ఈ క్షేత్రంలో కొంతకాముండి సద్యోజాతాది పంచలింగాను ప్రతిష్టించారని మరో పురాణ కథనం. స్థానికంగా వుండే చెంచు శ్రీశైం మల్లికార్జునుని తమ అు్లనిగా భావిస్తారు. వారు మల్లికార్జునుని ‘చెంచు మ్లయ్య’, ‘చెంచు మ్లన్నా’ అని వ్యవహరిస్తారు. నేటికీ స్వామివార్ల ప్లకీ సేవలో చెంచులే పాల్గొని దానిని మోస్తూ వారిభక్తిని చాటుకుంటున్నారు.
17వ శతాబ్దంలో మహారాష్ట్ర చక్రవర్తి ఛత్రపతి శివాజీ ఒకసారి యుద్ధంలో అపజయాన్ని పొంది విరక్తితో శ్రీశైలానికి వచ్చి భ్రమరాంబాదేవిని అర్చిస్తూ తపమాచరించాడట. ఆ తల్లి ప్రత్యక్షమై ఆయనకు భవానీదేవి ప్రసాదించిన ఖడ్గాన్ని తిరిగి తన ఆశీస్సుతో అందజేసిందట. అప్పుడే శివాజీకి తన కర్తవ్యం గుర్తుకు వచ్చి హిందూధర్మరక్షణస్ఫూర్తిని పొందాడట. ఆయ ప్రాకారానికి ఉత్తరాన శివాజీ నివసించిన భవనంగా చెప్పబడుతూ అక్కడ 50 ఏళ్ళ పూర్వం ఒక కట్టడం శివాజీ స్ఫూర్తికేంద్రం కోట్లాది రూపాయతో నిర్మించబడి ఇప్పుడు పర్యాటకును ఆకర్షించుచున్నది. పుష్కరా యాత్రికు తప్పక దర్శించవసిన కేంద్రం.
తూర్పు వైపున వుండే రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయు నిర్మించినట్లుగా చెబుతారు. దక్షిణ గోపురాన్ని రెండవ హరిహర రాయు కట్టించినట్టుగా తొస్తోంది. ఉత్తరంవైపు గోపురాన్ని ఛత్రపతి శివాజీ నిర్మించినారు.
భీముని కొను, ఇష్టకామేశ్వరీదేవి, అక్కమహాదేవి గుహు వంటి ఎన్నో పవిత్రస్థలాతో కూడిన శ్రీశై క్షేత్రం నిత్యం ఆధ్యాత్మికతతో తొణికిసలాడుతుంది. 1750 సంవత్సరమున అత్తూరి పాపకవి అనునతడు శ్రీశైఖండమను సంస్కృత గ్రంథమును శ్రీశై మహాత్మ్యము అను పేరుతో తెనిగించి యున్నాడు.
సంగమేశ్వరక్షేత్రం : ఇక్కడ భవనాశినది కృష్ణానదిలో కలిసేముందు వేణీ, తుంగ, భద్ర, భీమ, మలాపహారిణి అనే నదు కుస్తాయి. ఈ తీర్థం నందికొట్కూరునకు 13 మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడ క్షేత్ర స్వామిని భీమలింగమంటారు.
బీచుపల్లి తెంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో అంపూర్ తాుకాలోని కొండపేటకు 1 కి. మీ. దూరంలో కృష్ణాతీరంలో ఉంది. బీచుపల్లి ఒకానొకప్పుడు కణ్వాశ్రమ ప్రదేశంగా పిువబడేది. అందుకు నిదర్శనం కణ్వమహర్షి సమాధికూడా ఇక్కడే ఉంది. దక్షిణభారతంలో కణ్వమహర్షి, అగస్త్యుడు, వ్యాసుడు, సప్తఋషు ఇక్కడ నివసించినవారే.
గురజా :
సంగమేశ్వరం దాటిన పిదప కృష్ణానది గురజా శివారులో మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవహించింది. గురజా కృష్ణాతీరంలో కాఢలింగేశ్వరాయముంది.
కృష్ణా స్టేషన్
ఇది మక్తల్ తాుకాలోని మాగనూరు మండంలో గ గ్రామం. క్రీ. శ. 1892 లో ఇక్కడ కృష్ణానదిపై రైల్వే బ్రిడ్జి పడిరది. ఈ కృష్ణా స్టేషన్ దత్తక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆయాలే కాక ఇక్కడ క్షీరలింగేశ్వరస్వామి వారి ఆయం ఎంతో ప్రసిద్ధంగా ఉంది.
కృష్ణాస్టేషన్కు 1 కి. మీ. దూరంలో ఇందువూరుంది. ఇక్కడ స్వామి శంకరానందగారి మఠముంది. కృష్ణా స్టేషన్కు 7 కి. మీ. దూరంలో కుసుమూరు అనే ప్రదేశముంది. ఇక్కడ కృష్ణ ద్వైపాయనువారి బృందావనం ఉంది.
కురుగడ్డ క్షేత్రం :
శ్రీపాద శ్రీ వ్లభువారు కాకినాడకు సమీపమున గ పిఠాపురమున జన్మించుట ఆంధ్రదేశమొనర్చుకున్న పుణ్యమని చెప్పాలి. వారు కురుగడ్డ అనుచోట తన శాశ్వత మజిలీనేర్పాటు చేసుకొనిరి. ఈ తెంగాణ రాష్ట్రమందలి మహబూబ్నగర్ జిల్లాయందు కృష్ణానదిలోని ంకప్రదేశము. ఈ కురుగడ్డ పుణ్యక్షేత్రమున నేటికిని శ్రీవారు అక్కడ ఉండుటను భక్తు గమనించవచ్చును.
నారద గడ్డ :
ఇది కృష్ణానదిలోని మరొకదీవి. దీనిపై శివప్రతిష్ఠ మరియు చెన్న బసవేశ్వర ప్రతిష్ఠ ఉన్నవి. ఇక్కడ ఉన్న శివాయం ప్రాచీన ప్రతిష్ఠి. తర్వాత కాంలో ఇక్కడ చెన్నబసవేశ్వరుని ఆయం వెసింది. బసవేశ్వరుని వీరశైవు నందీశ్వరుని అవతారంగా భావిస్తారు.
చిన్న అగ్రహారం
ఇది రామావధూత అనే యోగిచేత ఏర్పడిరది. అగ్రహారమనగా శివకేశవాయాు రెండున్న గ్రామమని అర్థం. రంగాపురం కూడా కృష్ణాతీరమే. ఇది బీచుపల్లి బ్రిడ్జికి చేరువలో ఉంది. ఇక్కడ హనుమదాయముంది.
యాపర్ల అనేది వనపర్తి తాుకాలోని పెబ్బేరు మండంలో గ గ్రామం.
మురుమునగా అనే ప్రాంతానికి మార్కండేయక్షేత్రమని పేరుంది.
బిక్కెం అనేది కొల్లాపురం తాుకాలోని కృష్ణాతీరప్రాంతం. ఇక్కడ మార్జామఖి అనే దేవత బిక్కేశ్వరుడనే శివుడున్నారు.
జటప్రోు వద్ద జటాయువు యొక్క రెక్క శ్పిం ఉండేదట. భవిష్యోత్తరంలోని విష్ణురహస్యఖండంలో మదన గోపా మహాత్మ్యం పేర ఈ క్షేత్రం యొక్క వృత్తాంతం వస్తుంది.
రామతీర్థమనేది కొల్లాపురం తాుకాలోని పెంటపల్లికి 3 కి. మీ. దూరంలో ఉంది. ఇక్కడ రామలింగేశ్వరాయం ప్రసిద్ధి.
మంచాకట్ట అనేది కొల్లాపురం తాుకాలో కృష్ణాతీరంలో గ ప్రాచీన గ్రామం. ఇక్కడ మాధవస్వామి ఆయం ప్రసిద్ధం. ఇది పూర్తిగా మధన గోపా స్వామి ఆయం వలెనే ఉంటుంది.
కొల్లాపురం తాుకాలోని కృష్ణాతీరంలో అగస్తేశ్వరం, మల్లేశ్వరం, సోమేశ్వరం అనే క్షేత్రాు ఎంతో ప్రసిద్ధి పొందాయి.
మల్లేశ్వరం అనేది అగస్తేశ్వరాయం తర్వాత దానికి పక్కగా ఏర్పడిరది. అగస్తేశ్వమల్లేశ్వరాు రెండిపుడు కృష్ణలో మునకకు గురికావడం వ్ల ప్రభుత్వం ఆయాను మదనగోపా స్వామి ఆయం వెనుక రోడ్డుకు అవతలివైపు నిర్మించింది. ఇపుడీ సముదాయంలో మొత్తం 17 ఆయాున్నవి. ఈ జిల్లాలో ఇంత పెద్ద ఆయ సముదాయం మరొకటి లేదు.
గొందిమ్ల మరియు కూడలి అనేవి అంపురంకు చెందిన గ్రామాు.
సోమశి అనేది కృష్ణాతీరంలోని మరొక ప్రసిద్ధక్షేత్రం.
మద్దిమడుగు అనేది అచ్చంపేట తాుకాలోని గ్రామం.
వాడపల్లి శ్రీక్ష్మీనరసింహస్వామి ఆయం: వాడపల్లి అనేది ఒకప్పుడు రాజు నివాసస్థం. వాడపల్లిలో రాజుకోట ఇప్పటికీ ఉన్నది. రాజు ప్రాభవంతో విసిల్లిన ఈ ప్రాంతంలో కృష్ణా మూసీ నదు సంగమప్రదేశంలో క్రీ.శ. 14వశతాబ్దంలో శ్రీ క్ష్మీనరసింహ ఆయం నిర్మంచినట్లు శాసనాధారము తొపుతున్నది. ఇక్కడి మరో మహిమాన్విత దేవాయం శ్రీ క్ష్మీ నృసింహాయం. ఈ గర్భగుడిలో స్వామి ముఖానికి సమానమైన ఎత్తులో ఒక దీపం, దానికి కాస్త తక్కువ ఎత్తులో మరో దీపం మెగుతూ ఉంటాయి. స్వామి ముఖానికి పదురుగా ఉన్న జ్యోతి గాలి తగుతున్నట్లు నిత్యం కదుతూ కనిపిస్తుంది. కిందివైపుగా ఉండే దీపం మాత్రం నిశ్చంగా ఉంటుంది. ఈ రెండు దీపాు స్వామి ఉచ్ఛ్వాస, నిశ్వాసకు ప్రతీకని చెబుతారు. కృష్ణలో స్నానమాచరించిన అనంతరం యాత్రీకు దర్శించుకునే ఆయాలో నల్గొండ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది ఆయం.
మట్టపల్లి ` శ్రీయోగానందక్ష్మీనరసింహస్వామి ఆయం: ఈ ప్రాచీన క్షేత్రంలో ప్రత్యక్షంగా కొండగుహల్లో శిలాఫకంపై శ్రీ నృసింహుడు పద్మాసనాసీనుడై అనాదిగా మహర్షు పూజందుకొనుచు తంగెడ ప్రభువు శ్రీ మాచిరెడ్డి స్వప్నమున తన ఉనికిని, వృత్తాంతమును తెలిపి గుహ నుండి బహిర్గత మొనరింప జేసికొనుటయే ఈ క్షేత్ర చరిత్రకు గ ప్రాధాన్యత! శిలా శాసనంపై చెక్కబడిన దేవనాగరి లిపి భాష ననుసరించి ఈ క్షేత్రం 1100 సంవత్సరా కాం నాటిది. అతి ప్రాచీనమైన అత్యంత ప్రభావ సంపన్నమైన స్వయంవ్యక్త శ్రీ నరసింహ క్షేత్రం. ఇదెంతో గణణీయమైనది. కృష్ణాతీరమున మెగొందుచున్న వాడపల్లి, కేతవరము, వేదాద్రి, మంగళగిరి మొదగునవి సుప్రసిద్ధ నృసింహ క్షేత్రాు.
కర్నూు ` శ్రీశై క్షేత్రము : కృష్ణవేణీ నాభీస్థమైన శ్రీశైం మహాపుణ్యక్షేత్రం.
స్మరణాత్ సర్వ పాపఘ్నం దర్శనాత్ పుణ్యదాయినీమ్ ।
స్నానేన ముక్తిదామ్ కృష్ణాం వాహినీం, ప్రణమామ్యహమ్ ॥
అని స్కంద పురాణంలో కృష్ణానదీ మాహాత్మ్యాన్ని గురించి పేర్కొనబడిరది. ‘‘శ్రీశైం శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే’’ - దర్శించినంత మాత్రమునే పునర్జన్మ వుండని దివ్యక్షేత్రం శ్రీశైం. కర్నూు జిల్లాలో కర్నూుకు దాదాపు 180 కి.మీ. దూరంలో కృష్ణానది తీరంలో శ్రీశైం వుంది. ఇక్కడ వెసిన పరమశివుడు జ్యోతిర్లింగరూపుడై శ్రీమల్లికార్జునుడుగా ఆరాధింపబడుతూ వుండగా -
సంధ్యారంభ విజృంభితం శ్రుతి శిరః స్థానాంతరాధిష్టితం
స ప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం ।
భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్క ృతం
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివా-లింగితమ్ ॥ (శివానందహరి)
అమ్మగన్న అమ్మ శ్రీభ్రమరాంబాదేవి అష్టాదశ శక్తి పీఠాలో ఒకటిగా పూజందుకుంటూ వుంది. అరుణాసురుడనే రాక్షసుని భ్రమరము రూపంతో సంహరించి భ్రమరాంబాదేవి అయిందని పురాణ కథనం. స్వామివారి ఆయానికి వెనుకభాగంలో ఎత్తులో భ్రమరాంబాదేవి ఆయం ఉంది. ఆయ కుడ్యాు, స్థంభాు శ్పిశోభితమై అరారుతూ వుంటాయి. ఆదిశంకరాచార్యు ఈ ఆయాన్ని దర్శించి శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారా వ్ల తొస్తోంది.
పన్నెండు జ్యోతిర్లింగ పరంపరలో పరమ శివుడు మల్లికార్జునునిగా లింగమై వెసిన దివ్యక్షేత్రమే శ్రీశైం. అనాదిగా శ్రీశై మ్లన్నను శరణన్న జాు ... కరుణించి కష్టాను తీరుస్తాడని ప్రతీతి. మహాశక్తి పీఠమైన ఇక్కడ జగన్నాయకి శ్రీశైక్షేత్ర భ్రమరాంబాదేవిగా అవతరించింది. మరెక్కడా లేని విధంగా జ్యోతిర్లింగ, మహాశక్తి పీఠం ఒకే ప్రాంగణంలో వెసినది శ్రీశైక్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో సీతాసమేతులై శ్రీశైనాథుని సేవించి ఆయప్రాంగణంలో సహస్ర లింగాను ప్రతిష్ఠించారని ద్వాపరయుగంలో పాండవు వనవాస సమయంలో ఈ క్షేత్రంలో కొంతకాముండి సద్యోజాతాది పంచలింగాను ప్రతిష్టించారని మరో పురాణ కథనం. స్థానికంగా వుండే చెంచు శ్రీశైం మల్లికార్జునుని తమ అు్లనిగా భావిస్తారు. వారు మల్లికార్జునుని ‘చెంచు మ్లయ్య’, ‘చెంచు మ్లన్నా’ అని వ్యవహరిస్తారు. నేటికీ స్వామివార్ల ప్లకీ సేవలో చెంచులే పాల్గొని దానిని మోస్తూ వారిభక్తిని చాటుకుంటున్నారు.
17వ శతాబ్దంలో మహారాష్ట్ర చక్రవర్తి ఛత్రపతి శివాజీ ఒకసారి యుద్ధంలో అపజయాన్ని పొంది విరక్తితో శ్రీశైలానికి వచ్చి భ్రమరాంబాదేవిని అర్చిస్తూ తపమాచరించాడట. ఆ తల్లి ప్రత్యక్షమై ఆయనకు భవానీదేవి ప్రసాదించిన ఖడ్గాన్ని తిరిగి తన ఆశీస్సుతో అందజేసిందట. అప్పుడే శివాజీకి తన కర్తవ్యం గుర్తుకు వచ్చి హిందూధర్మరక్షణస్ఫూర్తిని పొందాడట. ఆయ ప్రాకారానికి ఉత్తరాన శివాజీ నివసించిన భవనంగా చెప్పబడుతూ అక్కడ 50 ఏళ్ళ పూర్వం ఒక కట్టడం శివాజీ స్ఫూర్తికేంద్రం కోట్లాది రూపాయతో నిర్మించబడి ఇప్పుడు పర్యాటకును ఆకర్షించుచున్నది. పుష్కరా యాత్రికు తప్పక దర్శించవసిన కేంద్రం.
తూర్పు వైపున వుండే రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయు నిర్మించినట్లుగా చెబుతారు. దక్షిణ గోపురాన్ని రెండవ హరిహర రాయు కట్టించినట్టుగా తొస్తోంది. ఉత్తరంవైపు గోపురాన్ని ఛత్రపతి శివాజీ నిర్మించినారు.
భీముని కొను, ఇష్టకామేశ్వరీదేవి, అక్కమహాదేవి గుహు వంటి ఎన్నో పవిత్రస్థలాతో కూడిన శ్రీశై క్షేత్రం నిత్యం ఆధ్యాత్మికతతో తొణికిసలాడుతుంది. 1750 సంవత్సరమున అత్తూరి పాపకవి అనునతడు శ్రీశైఖండమను సంస్కృత గ్రంథమును శ్రీశై మహాత్మ్యము అను పేరుతో తెనిగించి యున్నాడు.
సంగమేశ్వరక్షేత్రం : ఇక్కడ భవనాశినది కృష్ణానదిలో కలిసేముందు వేణీ, తుంగ, భద్ర, భీమ, మలాపహారిణి అనే నదు కుస్తాయి. ఈ తీర్థం నందికొట్కూరునకు 13 మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడ క్షేత్ర స్వామిని భీమలింగమంటారు.
Wednesday, August 3, 2016
BASIC FEATURES OF THE INDIAN CONSTITUTION
BASIC FEATURES OF THE INDIAN CONSTITUTION
1. Lengthiest Written Constitution :
Originally 395 Articles and 8 schedules. Presently about 465
articles(Divided into 25 parts) and 12 Schedules.
2. “ A Tag of Borrowings” – Drawn from various sources
B) Parliamentary System -
British Constitution
C) Fundamental rights,
Judiciary, Vice-President – US Constitution
D) Directive Principles etc..- Irish Constitution
E) Strong Centre – Canadian Constitution
F) Concurrent list,Joint
session – Australian Constitution
G) Emergency – Rights
suspension –German (Weimar const)
H) Fundamental Duties,
Justice – Russian Constitution
I) Amendment Procedure - South African Constitution
J) Procedure established by
Law – Japanese Constitution
3.
Federation with Unitary Trends
·
Federal inform, but Unitary in spirit
·
‘ Quasi- Federal’ ---
K.C.Wheare
·
‘Bargaining Federalism’ – Morris Jones
·
‘Co-operative Federalism’ – Granville Austin
4.
Blend of Rigidy and flexibility (article 368)
-
Depens on amendment procedure
-
A) special majority (2/3 present & voting in each house)
-
B) special majority + at least half-of-the states
-
C) simple majority like any other bill (not covered by
article 368)
5.
Parliamentary system
-
British system of Govt i.e. west minister model
-
Based on the relationship between the legislature and the
executive.
-
Also called ‘ cabinet Govt’, ‘ Respective Govt’, ‘ Prime
ministerial Govt’
-
Collective responsibilities of the ministers
* Still
British & Indian systems differ
-
British parliament is soverign, unlike Indian
-
India has elected president unlike British.
6.
Independent Judiciary
-
Indian judiciary is integrated hierarchical structure ->
High courts -> subordinate courts -> district courts -> lower courts.
-
In US, federal laws are under supreme court (federal court)
jurisdiction, and state laws are under state judiciary – unlike India
-
Independence of judiciary
-
Appointment, service conditions, express charged on
consolidated fund of india(CFI), ban on practice after retirement, ‘Contempt of
court’ and separation from executive.
7.
FUNDAMENTAL RIGHTS – Part III
Legally enforceable by the law courts
-
1) right to Equality (Article 14-18)
-
2) Right to freedom (Article 19-22)
-
3) Right against exploitation (Article 23&24)
-
4) Right to freedom of religion (Article 25-28)
-
5) Cultural and Educational rights (Article 29&30)
-
6) Right to constitutional remedies (Article 32)
-
The FRs are meant to realise political democracy
-
Reasonable restrictions are placed on each right. No right is
absolute.
-
FRs can be repealed or curtailed or suspended during
emergency by the president.
8.
DIRECTIVE PRINCIPLES OF STATE POLICY
-
Part-IV of the constitution. Article 36 to 51
-
Classified into 3. Socialistic, Gandhian and Liberal.
Intellectual principles
-
Promote social and economic democracy
-
Establish ‘ Welfare State’
-
Not legally enforceable, but ‘fundamental in the governance
of the country’
-
Impose moral obligations on the state.
9.
Fundamental Duties
-
Introduced by 42 amendment during emergency(1975-77) in 1976
– part IV-A. Article 51A
-
11 fundamental Duties – Reminders of duty sense
-
Non-justiceable like DPSP
10.
Secularism
-
Term ‘Secular’ added to the preamble in 1976 (42 amend)
-
Articles 14,15,16,25,26,27,28,29,30 & 44
-
India is multi-religious, Positive secularism
-
‘Social Justice’ and ‘Protective discrimination’
- Disputable =
Reservation Policy
- Pseudo-Secularism
- Equal respect to
all religious or protecting all religious equally.
- State control on
Hindu temples, properties and endowments, while autonomy for Wakf-Boards?
11.
Universal Adult
Franchise
-
Every citizen of not less than 18 years has right of vote, no
discrimination on the basis of caste, religion, sex etc.
-
Age of voting from 21 to 18 reduced in 1989 (61 amend)
12.
Single Citizenship
-
Though a federation, citizens have only single citizenship
i.e. Indian, unlike US.
-
Equal respect and treatment, equal civil and political rights
of citizenship all over the country
-
No discrimination excepting in few cases like tribal areas,
jammu and Kashmir & so on.
13.
Autonomous
Institutions
-
The bulworks of democratic system of govt.
-
Election Commission
-
UPSC
-
Comptroller & Auditor General
-
State P.S.Cs
14.
Emergency Provisions
1)
National Emergency due to War/ External aggression or armed
rebellion – Article 352.
2)
State Emergency due to failure of Const / machinery in the
states -Article 356 OR failure to comply with the directions of the central
govt – Article 365
3)
Financial Emergency due to threat to financial stability or
credit of India – Article 360
-
Federal structure assumes unitary system without formal amendment
-
Fundamental Rights may remain suspended.
15.
The Preamble itself
-
Unique in many ways – it is the preface or summary or essence
of the constitution.
-
‘Identity card of the constitution’ – Nani palkhivala
-
Based on the ‘ Objections Resolution’
-
Amended by 42 Amendment in 1976, Added 3 new words –
‘Socialist, Secular & Integrity’.
-
Political and Social ideals – Justice, Liberty, Equality,
Fraternity, Unity & Integrity.
-
Popular Sovereignty - ,We, the people’.
THE PREAMBLE
“
WE, THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a
SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC and to secure to all its
citizens:
JUSTICE, social, economic and
political;
LIBERTY of thought,
expression, belief, faith and worship;
EQUALITY of status and of
opportunity;
and to promote among them all
FRATERNITY assuring the dignity
of the individual and the unity and integrity of the Nation;
IN OUR CONSTITUENT ASSEMBLY this twenty-sixth day of
November, 1949, do HEREBY ADOPT, ENACT AND GIVE TO OURSELVES THIS CONSTITUTION.”
SIGNIFICANCE
1)
People are the source of the authority
of the Constitution.
2)
India to be a Sovereign,
Socialist, Secular, Democratic and Republican state.
3)
Objectives of the Constitution
are – Justice, Liberty, Equality & Fraternity.
4)
Date of adoption of the
Constitution is 26 November,1949.
CONTROVERSY
Is Preamble a part of the constitution? or
not?
1) In Berubari Union Case(1960), Supreme court ruled that the preamble
is not a part of the Constitution. However, the preamble assists in the right
interpretation of any Article which is ambiguous or capable of more than one
meaning.
2) In the Kesavananda Bharathi Case (1973), the SC held that the preamble
is a part of the Constitution. It also held that the preamble is of extreme
importance and the constitution should be read and interpreted in the light of
the grand and noble vision expressed in the preamble.
3) In the LIC of India case (1995), the Supreme court again reiterated
that the preamble is an integral part of the Constitution.
LIMITATIONS ON THE PREAMBLE
The President of the Constituent Assembly
said that ‘ the preamble stands part of the Constitution’ before it is put to
vote. It was voted and adopted.
A) The preamble is neither a source of power to the Legislature nor a
prohibition upon the powers of the legislature.
B) It is not legally enforceable by the courts
The
preamble was amended only once so far in 1976 by 42 Amendment Act which added 3
new words : Socialist, Secular and Integrity.THE DRAFTING COMMITTEE (1947)
THE
DRAFTING COMMITTEE (1947)
Constituted on 29.8.1947
Chairman :Dr.B.R.Ambedkar
Members
: 1. N GopalaswamiAyyengar, 2. AlladiKrishnaswamyIyer, 3. Dr.K M Munshi, 4. Syed Mohammed
Saadullah, 5. N.MadhavaRao(Replaced B.L.Mittar who resigned
due to ill-health), 6.
T.T.Krishnamachary( ReplacedD.P.Khaitan ,who died in 1948),
· First draft published in 1948 February
· 8 month’s time for people’s comments or debates
· Second draft published in October 1948
· Drafting Committee sat for 141 days
· Final draft submitted to the Constituent assembly on 4-11-1948
· Draft Constitution was passed on 26-11-1949.Out of 299 members ,284attented and signed.
· The original constitution consisted of 399 articles and 8 schedules.
· The constitution came into force from26th January 1950.
Jan26,1930 has historical importance.It is on this day
“PurnaSwaraj” wascelebrated,following the resolution of Lahore session of
Indian national Congress in December 1929. As a consequence, The Indian
Independence Act, 1947 and the Govt of India Act, 1935 etc.. were replaced.
Subscribe to:
Posts (Atom)